ఉపేక్షించే ముచ్చటే లేదుః యడ్యూరప్ప
కరోనాను కట్టడి చేసే విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని పదరయనపురలో కరోనా రోగుల కోసం వెళ్లిన వైద్యులపై స్థానికులు దాడిచేసిన ఘటనపై యడ్యూరప్ప తీవ్రంగా స్పందించారు. బీబీఎంపీ అధికారులపై దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకొనేంద…