స‌డ‌లించామ‌ని క‌ట్టు త‌ప్పొద్దు: రాజ‌స్థాన్ సీఎం
సవరించిన లాక్‌డౌన్ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి ప్రజలు ఇండ్ల‌కే పరిమితం కావాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పిలుపునిచ్చారు. ప్రజలు ఎప్పటిలాగే బయటకు వెళ్లకుండా ఇండ్ల‌లోనే ఉండాలని కోరారు. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించ‌డం కోసం లాక్‌డౌ…
క‌రోనాపై యుద్ధానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై యుద్ధానికి యావ‌త్ భార‌త‌దేశం న‌డుం బిగించింది. దేశ  ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న మేర‌కు 21 రోజులు పాటు ప్ర‌జ‌లంతా ఇల్ల‌కే పరిమ‌త‌మ‌వ్వ‌డానికి సిద్ధ‌మైయ్యారు. ఈ నేప‌థ్యంలో ఎ…
క‌రోనా మృతుల సంఖ్య‌ 23,956
క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌నిపోయిన వారి సంఖ్య 23,956గా ఉన్న‌ది.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న ట్వీట్‌లో ఈ విష‌యాన్ని చెప్పింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 529093 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. సుమారు 122135 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 200 దేశాల్లో ఈ వైర‌స్ ఛాయ‌లు క‌నిపించాయి. అత…
సంగారెడ్డిలో లారీల బీభత్సం
రెండు లారీలు ఢీకొని బీభత్సాన్ని సృష్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది.  జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ.. సంగారెడ్డి పట్టణం నుంచి చౌరస్తా దాటుతున్న సమయంలో రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ సమయంలో అక్కడే రోడ్డ…
80వేల ఏళ్ల క్రిత‌మే.. భార‌త్‌లో మాన‌వ‌సంచారం
భార‌త దేశంలో మాన‌వ సంచారం ఎప్పుడు మొద‌లైంద‌న్న దానిపై పురావాస్తు శాస్త్ర‌వేత్త‌లు ఓ  క్లారిటీకి వ‌చ్చారు.  ఉత్త‌ర భార‌తంలో ఉన్న సోన్ న‌ది స‌మీపంలో ఇటీవ‌ల పురావాస్తు శాఖ అధికారులు దాబా అనే ప్రాంతం నుంచి కొన్ని రాతి పనిముట్ల‌ను సేక‌రించారు. వాటిని అధ్య‌యనం చేసిన శాస్త్ర‌వేత్త‌లు.. ఇక్క‌డ జ‌రిగిన మాన‌…
యూఎస్‌లో సినిమాల కంటే లైబ్రరీకే ఎక్కువగా వెళ్లారట
ప్రపంచంలో హాలీవుడ్‌ మార్కెట్ ఎంత పెద్దగా ఉంటుందో పెద్దగా వేరే చెప్పనవసరం లేదు. 2019 ఏడాదిలో యూఎస్ ఫిల్మ్‌ ఇండస్ర్టీ 40 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆదాయాన్ని కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. కానీ అమెరికాలోని పబ్లిక్‌ లైబ్రరీతో పోటీ పడాలంటే మాత్రం హాలీవుడ్‌ ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని గాలప్‌ పోల…